Press Release

FacebookTwitter

`లోకహితం’ మాసపత్రిక ప్రతిఒక్కరిలో జాతీయ భావాలను పెంపొందించడానికి, వ్యాప్తి చేయడానికి కృషి చేస్తోంది. 1998 సంవత్సరం నుంచి ప్రచురితమవుతోంది. తెలంగాణలో 7వేల గ్రామాలకు 10వేల కాపీలు పంపిణీ అవుతున్నాయి. మొత్తం 60వేలమంది ప్రతినెలా లోకహితం మాసపత్రికను చదువుతున్నారు. ఈ పత్రిక 20 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా పర్యావరణం అంశంగా ప్రత్యేక సంచిక ప్రచురించాలని తలపెట్టాము. 52 పేజీల (4+48) ఈ ప్రత్యేక సంచికలో పర్యావరణ విషయంపై ప్రత్యేక వ్యాసాలు ఉంటాయి.

FacebookTwitter
FacebookTwitter

దేశం గురుంచి కేవలం సైన్యంలో ఉన్న వారే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరు తమ వంతు  బాధ్యత గా దేశ రక్షణలో పాల్గొనాలి

FacebookTwitter