Pradeep Vuppala

FacebookTwitter

ప్రస్తుత సామాజిక పరిస్తితుల్లొ దేశ విద్రోహ వ్యాఖ్యానాలు చేస్తున్న వారిని ఎదుర్కోవడానికి, జాతీయ భావజాలన్ని పెంపొందించి, సానుకూల ధృక్పథాన్ని ఏర్పరచడానికి ప్రతి పౌరుడు నిష్క్రియత్వాన్ని వీడి ఒక సమాజ విలేకరిగా మారాల్సిన సమయం ఆసన్నమయిందని సమాచార భారతి సాంస్కృతిక అధ్యక్షులు విశ్రాంత ఆచార్య శ్రీ గోపాల్ రెడ్డి గారు ఫిబ్రవరి 26, 2017 న హైదరబాద్ లో సమాచార భారతి అనుబంద సంస్థ “విశ్వ సంవాద కేంద్ర, తెలంగాణ” పౌరులే పాత్రికేయులుగా ఎదిగేందుకు ఏర్పాటు చేసిన అర్ద దిన శిక్షణా శిబిరంలో ఉద్ఘాటించారు.

FacebookTwitter