journalist

FacebookTwitter

నేటి ప్రపంచంలో పత్రికల్ స్థానం చాల గొప్పది. ప్రజాభిప్రాయ నిర్మాణంలో, ప్రజాభిప్రాయ సేకరణలో కీలక పాత్ర సమాచార రంగానిదే నని సమాజ సంక్షేమ కోసం ఆనాడే ఒక చక్కటి సమాచార వ్యవస్తను నిర్మాణం చేసిన మహానుభావులు ప్రపంచ మొదటి పాత్రికేయుడు నారదుడు అని, శ్రీ రాంపల్లి మల్లికార్జున్ రావు, లోకహితం మాస పత్రిక మాజీ ఎడిటర్, పేర్కొన్నారు.

FacebookTwitter
FacebookTwitter

దేశ నిర్మాణంలో పత్రిక రంగం వారు పాలు పంచుకోవాలని, ప్రజాస్వామ్యం లో వారికి నాలగవ స్థంబం అనే ఒక విశిష్ట గుర్తింపు కలదని, అందులో పని చేసే వారు సమాజ బాద్యత జాతీయ భావాలూ కలిగి ఉండడం అత్యంత అవసరమని శ్రీ అన్నదానం సుబ్రమణ్యం గారు, ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత కర్యవాహ, నల్గొండలో జరిగిన దేవర్షి నారద జయంత్ ఉత్సవం లో కోరారు.

FacebookTwitter
FacebookTwitter

“వేగంగా మార్పు చెందుతున్న ప్రస్తుత మీడియా రంగం లో సామజిక విలువలు, విశ్వాసం, నిబద్దత తో ఉన్న పాత్రికేయులకు సమాచార వ్యవస్థలకు, సంస్థలకు, భవిషత్తులో ప్రాధాన్యం ఉంటుంది.  దానితో పాటు దేశ హితం కోరే వార్తలకు ప్రాధాన్యం ఉంటుంది’’ అని రిలయన్స్ సంస్థల మీడియా విభాగం డైరెక్టర్  శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ తెలిపారు.

FacebookTwitter
FacebookTwitter

సమాచార భారతి మరియు జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో ‘యువరచయితల కార్యశాల’ (వర్క్ షాప్) మార్చ్ 4 ,2018 న జరిగింది. కార్యశాలకు యువరచయితల స్పందన విశేషంగా లభించింది. రచయితలు,పాత్రికేయులు,బ్లాగర్లు మరియు ఔత్సాహిక రచయితలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

FacebookTwitter