Alandhi

FacebookTwitter

మహారాష్ట్రలోని ఆళంది  గ్రామం నుండి తొలి ఏకాదశినాడు పాండురంగడిని దర్శించడం కోసం ప్రతి సంవత్సరం పాద యాత్ర చేయడం ఆనవాయితి.  కొన్నిసంవత్సరాలుగా ఐ టి ఉద్యోగులు గ్రామ ప్రజలతో కలిసి సామాజిక సమస్యలపై ప్రజలను జాగృతపరుస్తున్నారు.

FacebookTwitter