Narada Jayanti

FacebookTwitter

నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంత విశేషాలను అందరికి తెలుపుతూ, ఏమైనా సమస్యలుంటే వాటిని గుర్తించి ఎవరి ద్వార పరిష్కరించవచ్చో వాళ్ళ దృష్టికి తీసుకొనివెళ్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపిన దేవర్షి నారదుడి లాగే సమాజ హితం కోసం నేటి పాత్రికేయులు పనిచేస్తున్నారని శ్రీ రాక సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్, జమ్మూ & కాశ్మీర్ స్టడీ సెంటర్ రాష్ట్ర కార్యదర్శి, అభిప్రాయపడ్డారు.

FacebookTwitter
FacebookTwitter

నేటి ప్రపంచంలో పత్రికల్ స్థానం చాల గొప్పది. ప్రజాభిప్రాయ నిర్మాణంలో, ప్రజాభిప్రాయ సేకరణలో కీలక పాత్ర సమాచార రంగానిదే నని సమాజ సంక్షేమ కోసం ఆనాడే ఒక చక్కటి సమాచార వ్యవస్తను నిర్మాణం చేసిన మహానుభావులు ప్రపంచ మొదటి పాత్రికేయుడు నారదుడు అని, శ్రీ రాంపల్లి మల్లికార్జున్ రావు, లోకహితం మాస పత్రిక మాజీ ఎడిటర్, పేర్కొన్నారు.

FacebookTwitter
FacebookTwitter

నేటి ప్రపంచంలో పత్రికల్ స్థానం చాల గొప్పది. ప్రజాభిప్రాయ నిర్మాణంలో, ప్రజాభిప్రాయ సేకరణలో కీలక పాత్ర సమాచార రంగానిదే నని సమాజ సంక్షేమ కోసం ఆనాడే ఒక చక్కటి సమాచార వ్యవస్తను నిర్మాణం చేసిన మహానుభావులు ప్రపంచ మొదటి పాత్రికేయుడు నారదుడు అని, శ్రీ రాంపల్లి మల్లికార్జున్ రావు, లోకహితం మాస పత్రిక మాజీ ఎడిటర్, పేర్కొన్నారు.

FacebookTwitter
FacebookTwitter

దేశ నిర్మాణంలో పత్రిక రంగం వారు పాలు పంచుకోవాలని, ప్రజాస్వామ్యం లో వారికి నాలగవ స్థంబం అనే ఒక విశిష్ట గుర్తింపు కలదని, అందులో పని చేసే వారు సమాజ బాద్యత జాతీయ భావాలూ కలిగి ఉండడం అత్యంత అవసరమని శ్రీ అన్నదానం సుబ్రమణ్యం గారు, ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత కర్యవాహ, నల్గొండలో జరిగిన దేవర్షి నారద జయంత్ ఉత్సవం లో కోరారు.

FacebookTwitter