Seminar

FacebookTwitter

ఈ రోజున సమాజంలో మానవతా విలువలు పడిపోతున్నాయి. కుటుంబాలు ఛిన్నాభిన్నమ వుతున్నవి. ఈ రెండింటిని కాపాడుకోవలసిన అవసరం చాలా ఉంది. పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయగారు వ్యష్టి- సమిష్టి ఈ రెండింటి మధ్య సమన్వయం అవసరము అని చెప్పారు.

FacebookTwitter