RSS School

FacebookTwitter

సంఘ జ్యేష్ట కార్యకర్త, పూర్వ ప్రచారకులు అయిన గిరీష్ ప్రభునే వ్యయ ప్రయాసలతో ఆగస్టు 23 1993లో నిర్మించిన ఒక గుడిసెలో, 6 గురు పిల్లలతో ఈ వసతి గృహం ప్రారంభమయింది. ప్రజల సహకారంతో పాటు మహదేవ్ గైక్వాడ్, చంద్రకాంత్ గడేకర్,రావు సాహెబ్ కులకర్ణి వంటి కార్యకర్తల శ్రమ ఫలితంగా, ఈ రోజున సంస్థ ఒక పెద్ద వసతి గృహంతోపాటు ఒక చక్కని పాఠశాల నిర్వహిస్తోంది. ఇక్కడ పిల్లలకు చదువుతో పాటు, వృత్తిపరమైన శిక్షణ ఇస్తున్నారు.

FacebookTwitter