Bharatiya Krishana Teertha

FacebookTwitter

‘ఆంగ్లేయులు విదేశీ దోపిడీదారులు. వాళ్ళు ప్రజాపాలకులు కారు. కపటంతో మా మాతృభూమిని ఆక్రమించి మమ్మల్ని బానిసల్ని చేశారు. అలాంటి వాళ్ళును విష్ణువు ప్రతినిధిగా ఎలా ప్రకటించగలను?’ అంటూ అందులో వ్రాశారు.

FacebookTwitter