Inspiration

FacebookTwitter

ఎవరికైనా అవసరానికంటే ఎక్కువ భూమి ఉందా అని అడిగే వారు.  ఎవరైనా ఈ భూమి లేని వారికి భూమి ఇవ్వగలరా అని తర్వాతి ప్రశ్న వేసేవారు అలా ప్రతి గ్రామంలో ప్రయత్నం చేసి దాదాపు రెండున్నర లక్షల  ఎకరాల భూమిని తెలంగాణలో సేకరించారు. 

FacebookTwitter
FacebookTwitter

మహారాష్ట్రలోని ఆళంది  గ్రామం నుండి తొలి ఏకాదశినాడు పాండురంగడిని దర్శించడం కోసం ప్రతి సంవత్సరం పాద యాత్ర చేయడం ఆనవాయితి.  కొన్నిసంవత్సరాలుగా ఐ టి ఉద్యోగులు గ్రామ ప్రజలతో కలిసి సామాజిక సమస్యలపై ప్రజలను జాగృతపరుస్తున్నారు.

FacebookTwitter